NTR District

Oct 27, 2023 | 22:41

ప్రజాశక్తి-జగ్గయ్యపేట: నవంబర్‌ 8న కేజీ నుండి పీజీ వరకు జరిగే విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.సోమేశ్వరరావు కోరారు.

Oct 27, 2023 | 22:40

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఎస్‌జిఎఫ్‌ఐ) ఆదేశాల మేరకు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కష్ణాజిల్లా ఆధ్వర్యంలో విజయ

Oct 27, 2023 | 22:36

ప్రజాశక్తి-విజయవాడ: పోలీస్‌ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం విజయవాడ రైల్వే ఎస్పీ రాహుల్‌ దేవ్‌ సింగ్‌ ఆధ్వర్యంలో ఓపెన్‌ హౌస్‌ నిర్వహించారు.

Oct 26, 2023 | 23:32

 సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, కార్పొరేటర్‌ సత్యబాబు  పశ్చిమలో సిపిఎం 'ప్రజా రక్షణ భేరి' ప్రారంభం  15న చలో విజయవాడ విజయవంతం కోరుతూ సమావేశాలు

Oct 26, 2023 | 23:30

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: ఇంద్రకీలాద్రిపై ఎటుచూసినా భవానీలే దర్శనమిస్తున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసి నేటితో మూడు రోజులైంది.

Oct 26, 2023 | 23:29

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్‌: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటుచేసుకుని దానికి అనుగుణంగా కృషి చేయాలని ల్యాండ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌

Oct 26, 2023 | 23:28

ప్రజాశక్తి-తిరువూరు: తిరువూరు నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని సిపిఎం ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేకల నాగేంద్రప్

Oct 26, 2023 | 23:27

ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం: కొండపల్లి పట్టణ జన విజ్ఞాన వేదిక కమిటీ సమావేశం గురువారం డాక్టర్‌ మోహన్‌ రావు మెమోరియల్‌ ట్రస్ట్‌ హాస్పిటల్‌ నందు జెవివి కొండపల్ల

Oct 25, 2023 | 22:09

ప్రజాశక్తి - నందిగామ : నందిగామ పురపాలక సంఘం అధికారుల ఉదాసీనత వైఖరితో నందిగామ పట్టణంలో నానాటికి దుర్భర పరిస్థితులు నెలకొంటున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Oct 25, 2023 | 22:05

జగ్గయ్యపేట: రాజన్న ఉచిత భోజన కార్యక్రమంలో భాగంగా నిరుపేదల వివాహానికి కూడా భోజనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వవిప్‌ సామినేని ఉదయభాను చేపట్టారు.

Oct 25, 2023 | 21:06

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి దుర్గమ్మను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి.శ్యాం సుందర్‌ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఆలయానికి విచ్చేశార

Oct 25, 2023 | 21:00

ప్రజాశక్తి - వన్‌టౌన్‌ : దసరా శరన్నవరాత్రుల సందర్భంగా స్థానిక చిట్టినగర్‌లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో బుధవారం సుమారు ఆరువేల మందికి అన్న ప్రసాద వితరణ జరిగింది.